Monday, May 6, 2024

ఓటు వేసిన పవన్‌ కళ్యాణ్‌


ఏపీ వ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. జనసేనాన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయవాడ పటమటలోని కొమ్మ సీతారామయ్య జెడ్పీ బాలికిల పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పవన్‌ ఓటు వేయడానికి పోలీంగ్‌ వెళ్లే క్రమంలో అభిమానులు పోలింగ్‌ బూతులోకి చొచ్చుకుని వెళ్లే ప్రయత్నం చేశారు దీంతో అభిమానులను చెదరగొట్టారు పోలీసులు. పవన్‌ ప్రత్యేకంగా లోపలికి తీసుకెళ్లారు. స్థానిక ఎన్నికల్లో పవన్‌ కళ్యాన్‌ ఓటు హక్కు వినియోగించుకోవడం ఇదే తొలిసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement