Saturday, April 27, 2024

14న సింహాచ‌లంలో చందనోత్సవం..

సింహాచ‌లం – ఈ నెల 14వ తేదీనుంచి శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం జరగనుంది. ఇందుకోసం చందనం అరగదీత కార్యక్రమం ఈ నెల ఏడోతేదీ నుంచి జరగనుంది. ఇందుకోసం రాళ్లను – చందనపు చెక్కలను సిద్ధం చేశారు. తొలి విడతగా 32 కేజీల మేలురకపు గంధపు చెక్కలను అరగదీయనున్నారు. ఏర్పాట్లను స్థానాచార్యులు , ప్రధాన అర్చకులు , స్థానాచార్యులు పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement