Wednesday, May 8, 2024

విశాఖ‌లో ఓటు హ‌క్కును వినియోగించుకున్న విజ‌య‌సాయి రెడ్డి…

విశాఖ‌ప‌ట్నం – విశాఖ‌ప‌ట్నం న‌గ‌ర‌పాల‌క‌సంస్థ ఎన్నిక‌ల పోలింగ్ నేటి ఉద‌యం ప్రారంభ‌మైంది… ఓట‌ర్లు ఉద‌యాన్నే పోలింగ్ కేంద్రాల వ‌ద్ద బారులు తీరారు… ఇక వైసిపి ఎంపి విజ‌య‌సాయి రెడ్డి త‌న కుటుంబ స‌భ్యుల‌తో పోలింగ్ కేంద్రానికి వ‌చ్చి తొలి గంట‌లోనే త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు… కాగా ఇక్క‌డి ఎన్నిక‌ల‌లో టిడిపి – సిపిఐ కూట‌మి, వైసిపి, బిజెపి – జ‌న‌సేన కూట‌మి అభ్య‌ర్ధులు బ‌రిలో ఉన్నారు..పోలింగ్ ప్ర‌క్రియ సాయంత్రం అయిదు గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.. ఈ నెల 14వ తేదిన ఓట్ల‌ను లెక్కించి ఫ‌లితాల‌ను ప్ర‌క‌టిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement