Wednesday, May 22, 2024

జ‌మ్మ‌ల‌మ‌డుగులో కొన‌సాగుతున్న పోలింగ్

జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎన్నిక‌ల పోలింగ్ నేటి ఉద‌యం ప్రారంభ‌మైంది… ఓట‌ర్లు ఉద‌యాన్నే పోలింగ్ కేంద్రాల వ‌ద్ద బారులు తీరారు… జమ్మలమడుగు మున్సిపాలిటీ కి సంబంధించిన 20 వార్డుల్లో రెండు వార్డులు వైఎస్ఆర్‌సీపీ ఏకగ్రీవం చేసుకోగా, మిగతా 18 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. పోలీసులు అత్యంత సమస్యాత్మక వార్డులలో బారీ ఎత్తున పోలీసు బలగాలు మొహరించి బందోబస్తు నిర్వహిస్తున్నారు. తొలిగంట‌లోనే 10 శాతం మంది త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement