Sunday, May 12, 2024

పెగాసస్ పై ముగిసిన సమావేశం

అమరావతిలో పెగాసస్ పై నిర్వహించిన సమావేశం ముగిసింది. హోంశాఖ, ఐటీ శాఖ అధికారులతో హౌస్ కమిటీ భేటీ అయ్యింది. రహస్య పరికరాలు కొనుగోలుతో సంబంధమున్న అధికారులను కమిటీ విచారించనుంది. ఎమ్మెల్యే భూమన అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో సభా సంఘం సమావేశమైంది. పెగాసస్ స్పైవేర్ ఉపయోగించారని చంద్రబాబుపై ఆరోపణలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement