Friday, April 26, 2024

ప్రశాంత కోనసీమలో ఘర్షణలు దురదృష్టకరం.. ప్రజలు సంయమనం పాటించాలి: చంద్రబాబు

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రశాంతమైన కోనసీమలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సున్నితమైన అంశంలో హోం మంత్రి టీడీపీపై నిరాధార ఆరోపణలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇది ముమ్మాటికీ పోలీసుల, ప్రభుత్వ వైఫల్యమే అని చంద్రబాబు అన్నారు. కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలని కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement