Saturday, April 27, 2024

ఆక‌ట్టుకున్న ఆజాది కా అమృత్ మ‌హోత్స‌వాలు..

తిరుపతి సిటీ : స్వాతంత్ర దినోత్సవ ఉత్సవ వేడుకలు శుక్రవారం తిరుపతి నగరంలో కనులు పండగ వేలాదిమంది విద్యార్థులు జాతీయ జెండాను చేతబూని హెరిటేజ్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వేళ‌ ఆజాది కా అమృత్ మహోత్సవ లో భాగంగా హెరిటేజ్ ర్యాలీ కనులు పండగ నిర్వహించడం జరిగిందని వివరించారు. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. విద్యార్థిని విద్యార్థులకు ఆటలు పోటీలు కూడా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సబ్ డివిజన్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement