Friday, April 26, 2024

Breaking: ఎమ్మెల్యే వంశీకి భద్రత పెంపు

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి భద్రత పెంచారు ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీని 1+1 నుండి 3+3 సిబ్బంది పెంచారు. ఈ మధ్య కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులుపై ఎమ్మెల్యే వంశీ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు బెదిరింపులు ఎక్కువ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే వంశీకి భద్రత పెంచినట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement