Tuesday, April 30, 2024

‘అల్లం ప‌ద్మ‌’కి నివాళుల‌ర్పించిన మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి.. శ్రీమతి అల్లం పద్మ మ‌ర‌ణించారు. ఆమె మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అల్లం పద్మ సేవలను సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అల్లం నారాయణను ఫోన్ లో పరామర్శించి ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా అల్లం నారాయణ సతీమణి శ్రీమతి అల్లం పద్మ కి నివాళులు అర్పించారు మంత్రి జగదీష్ రెడ్డి. ఆయ‌న సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement