Friday, April 26, 2024

30 ప‌డ‌క‌ల హాస్పిట‌ల్ పనుల‌ను ప‌రిశీలించిన మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి 30 పడకల హాస్పిటల్ పనులను ప‌రిశీలించారు. అలాగే పనులను వేగవంతం చేయాలని కోరారు. కొత్తగా ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి మంత్రి సీ ఎస్ ఆర్ నిధులతో ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండలం నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement