Thursday, May 16, 2024

మిడ్ మానేరు నుంచి లోయ‌ర్ మానేరు డ్యామ్ కు నీరు విడుద‌ల

క‌రీంన‌గ‌ర్ – వ్య‌వ‌సాయ అవ‌సరాల కోసం మిడ్ మానేరు నుంచి దిగువ మానేరు కు నీటిని విడుద‌ల చేశారు.. మిడ్ మానేరు వ‌ద్ద సంక్షేమ శాఖ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ లు గేట్లు ఎత్తి లోయర్ మానేరు డ్యామ్ కు నీటిని విడుదల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో చొప్పదండి ఎమ్మెల్యే శంకర్ , మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, క‌రీంన‌గ‌ర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ,బిఆర్ఎస్ నాయకులు జెడ్పిటిసి ఎంపిటిసిలు గ్రామ సర్పంచ్ కార్యకర్తలు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement