Wednesday, May 15, 2024

భూపాలపల్లిలో దొంగల బీభత్సం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానిక రెడ్డికాలనీలోని మహేందర్ రెడ్డి అనే కాంట్రాక్టర్ ఇంటిలో ఆదివారం దొంగల బీభత్సం సృష్టించారు. రూ.10 వేల నగదు, వెండి వస్తువులు దొంగలు ఎత్తుకెళ్లినట్లు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement