Monday, April 29, 2024

పొంగిపొర్లుతున్న జంపన్నవాగు.. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

ములుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం భారీ వర్షాలతో పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. జంపన్న వాగు ఉదృతంగా ప్రవహిస్తుందడంతో మేడారం, రెడ్డిగూడెం, కన్నెపల్లి, కొత్తూరు, ఎలుబాక గ్రామాలు పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ గ్రామాలకు పూర్తిగా రాకపోకలు నిలిచి పోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement