Monday, May 13, 2024

Breaking: రాకేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత

రాకేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయిన రాకేష్ అంతిమయాత్ర వరంగల్ జిల్లాలో జరుగుతోంది. ఈసందర్భంగా బీఎస్ఎన్ఎన్ కార్యాలయంపై రాళ్లదాడి జరిగింది. వరగంల్ నుంచి స్వగ్రామానికి అంతిమయాత్ర నిర్వహించిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement