Tuesday, April 30, 2024

ఎడ్ల బండి ఢీకొని యువకుడు మృతి

ఎడ్ల‌ బండి ఢీకొని యువ‌కులు మృతి చెందిన సంఘ‌ట‌న వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటుచేసుకుంది. మండ‌ల శివారు అర్వయ్యపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నర్సంపేట పట్టణానికి చెందిన ముత్యం శ్రీకాంత్ మృతి చెందాడు. తీవ్ర గాయాలైన మృతుని తండ్రిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement