Wednesday, May 8, 2024

ADB: రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

గుడిహత్నూర్, ప్రభ న్యూస్ : రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందిన ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని జవహర్ నగర్ దగ్గర మతిస్థిమితం లేని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు.

అలాగే సీతాగోంది సమీపంలో వాగాపూర్ క్రాస్ రోడ్ వద్ద రోడ్డు దాటుతున్న యాక్టివా వాహనాన్ని లారీ ఢీకొనడంతో ఆదిలాబాద్ కు చెందిన ఒక వ్యక్తి మృతిచెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement