Friday, April 26, 2024

నేడు బీజేపీ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం

వికారాబాద్ : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆదేశానుసారం వికారాబాద్ జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నట్లు బీజేపీ వికారాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు సదానంద రెడ్డి తెలిపారు. ప్రధాని మోడీ నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షిస్తూ ఈ మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నట్టు జిల్లాలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని ఆయన కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement