Wednesday, May 8, 2024

యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన పై.. మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ

విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా ప్రచారానికి హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ మంత్రులు.. ఎమ్మెల్యే లతో సమావేశమయ్యారు. ఆయనకు స్వాగతం పలకడంతో పాటు ప్రచారానికి సంబంధించి చర్చించారు. మంత్రులు మహమూద్ ఆలీ, సబితారెడ్డి, తలసాని, మల్లారెడ్డి, పద్మారావుతో పాటు యశ్వంత్ సిన్హా ప్రచార కమిటీ మెంబర్, చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement