Saturday, May 25, 2024

శంషాబాద్‌ వద్ద కారు – లారీ ఢీ: ఆరుగురు దుర్మరణం

రంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్‌లో కారును లారీ ఢీకొన్న సంఘటనలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. లారీ కింద ఆరుగురు కూరగాయల వ్యాపారులు చిక్కుకున్నారు. ప్రమాద సమయంలో 30 పైగా కార్మికులు ఉన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీస్ లు అక్కడికీ చేరుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రి కి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement