Sunday, May 26, 2024

వేంకటేశ్వర స్వామి కల్యాణ వేడుకల్లో మంత్రి సబితారెడ్డి

కందుకూరు, (ప్రభ న్యూస్): ర‌ంగారెడ్డి జిల్లా కందుకూరు మండ‌లం గూడూరు గ్రామంలోని వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం శుక్రవారం వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణ మహోత్సవం లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి పాల్గొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మంత్రి సబితా రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ప‌లువురు లోక‌ల్ లీడ‌ర్లు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement