మధ్య ప్రదేశ్. ముఖ్యమంత్రి శ్రీమాన్ మోహన్ యాదవ్ గారు ఈ రోజు సాయంత్రం సమతామూర్తి స్ఫూర్తి
కేంద్రమును దర్శించుకున్నారు. 108 ఆలయాలను, స్వర్ణ రామానుజులను సేవించుకున్నారు.అనంతరం
శ్రీ చిన్నజీయర్ స్వామివారిని సేవించుకుని, వారి ఆశీస్సులు అందుకున్నారు. సుమారు 3.30 గంటల సమయం వారు ఆశ్రమంలో గడిపారు
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/05/IMG-20240525-WA0077-1024x682.jpg)
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/05/IMG-20240525-WA0079-1024x682.jpg)
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2024/05/IMG-20240525-WA0078-1024x682.jpg)