Sunday, April 28, 2024

RR: కులవృత్తుల వారికి ఆర్థిక సాయం.. ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్, ఆగస్టు 17 (ప్రభ న్యూస్): తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తుల వారికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నట్లు వికారాబాద్ ఆనంద్ తెలిపారు. బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… అన్ని వర్గాలు ఆర్థికంగా ఎదగాలన్నది ముఖ్యమంత్రి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా రైతుబంధు అధ్యక్షులు రామిరెడ్డి బీఎస్సీ చైర్మన్ ముత్యంరెడ్డి, ఎంపీపీ చంద్రకళ, నాయకులు ప్రభాకర్ రెడ్డి, కమల్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, గోపాల్, నవీన్, కిరణ్ కుమార్, వేణుగోపాల్ రెడ్డి, రాజు నాయక్, శ్రీకాంత్ రెడ్డి, నరసింహారెడ్డి, భాస్కర్, నరసింహులు, శ్రీనివాస్ గౌడ్, మల్లికార్జున్ ఎంపీడీవో సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement