Wednesday, May 15, 2024

హోమియో క్యూర్‌ సెంటర్‌

కుత్బుల్లాపూర్‌ : నిజాంపేట్‌ హై టెన్షన్‌ లైన్‌రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్‌ హోమియో క్యూర్‌ సెంటర్‌ ను నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ కోలన్‌ నీలా గోపాల్‌రెడ్డి చేతుల మీదగా ప్రారంభం అయింది. ఈ సందర్భంగా మేయర్‌ హైదరాబాద్‌ హోమియో క్యూర్‌ సెంటర్‌ డాక్టర్‌ కె. లక్ష్మీ నారాయణచారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్‌ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ కె.గంగ నర్సయ్య, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement