Thursday, May 16, 2024

kamareddy: నిజాంసాగర్ లో ఉద్రిక్తత

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బూర్గుల్ లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీజేపీ గద్దెను కూల్చివేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బూర్గుల్ కమాన్ దగ్గర పోలీసులు భారీగా మొహరించారు. అలాగే నిన్న బీజేపీ బైక్ ర్యాలీని టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈరోజు బీజేపీ జెండా ఎగురవేస్తామని ప్రకటించడంతో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మొహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement