Saturday, July 27, 2024

NZB: గుండెపోటుతో మండల వ్యవసాయధికారి మృతి..

ధర్పల్లి, మే 15 (ప్రభ న్యూస్) : ధర్పల్లి మండల వ్యవసాయాధికారి ప్రవీణ్ గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందారు. గత పది సంవత్సరాల నుండి ఆయన ధర్పల్లి మండల వ్యవసాయాధికారిగా పని చేస్తున్నారు.

రైతు సమస్యలపై నిరంతరం అందుబాటులో ఉండే ఆయన మృతి రైతులందరికీ తీరనిలోటని పలువురు రైతులు వ్యాఖ్యానించారు. అందరితో కలుపుగోలుగా ఉండే ఆయన ఆకస్మిక మరణంతో మండల రైతులు, ప్రజలు తీవ్రశోకంలో మునిగిపోయారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement