Wednesday, May 8, 2024

గవర్నర్ తమిళి సైకి ఘన స్వాగతం

యాదాద్రి : రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్ యాదాద్రిలో ప‌ర్య‌టిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ లో 2021-22 బ్యాచ్ వైట్ సెరెమనీ కార్యక్రమానికి విచ్చేసిన గవర్నర్ తమిళి సై సౌదర్య రాజన్ కు శనివారం సిబ్బంది ఘన స్వాగత పలికారు. అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement