Tuesday, May 21, 2024

Breaking : అసెంబ్లీలో డిప్యూటీ స్పీక‌ర్ – ఎమ్మెల్యే ర‌స‌మ‌యి మ‌ధ్య వాగ్వాదం

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. అసెంబ్లీలో ర‌స‌వ‌త్త‌ర దృశ్యం చోటు చేసుకుంది. ర‌స‌మ‌యి..డిప్యూటీ స్పీక‌ర్ మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డిప్యూటీ స్పీక‌ర్ పై.. ఎమ్మెల్యే ర‌స‌మ‌యి ఫైర్ అయ్యారు. ప్ర‌శ్న వేస్తుంటే మైక్ క‌ట్ చేస్తే ఎలా అని నిల‌దీశారు. కొశ్చ‌న్ అడ‌గొద్దంటే కూర్చుంటాం అని అన్నారు. అస‌లు విష‌యం వ‌చ్చేస‌రికి మైక్ క‌ట్ చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. అటువంట‌ప్పుడు మాకు కొశ్చ‌న్లు ఇవ్వొద్ద‌ని వెల్ల‌డించారు. క‌న్ క్లూడ్ అంటూ తిరిగి మైక్ ఆన్ చేశారు ప‌ద్మారావు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement