Friday, April 26, 2024

భాగ్య‌ల‌క్ష్మీ అమ్మ‌వారిని ద‌ర్శించుకున్న మంత్రి త‌ల‌సాని

రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శశికళ ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ దంపతులను ఘనంగా సన్మానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement