Saturday, April 27, 2024

స్టీల్ పరిశ్రమలో కార్మికుడు ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామికవాడలోని శాలిని స్టీల్ పరిశ్రమలో కార్మికుడు ఆత్మహత్యకు పాల్ప‌డ్డాడు. మృతుడు షోనుజోషి (28) స్వస్థలం రాజస్థాన్. వివరాల్లోకి వెళ్తే… షోనుజోషి శాలిని స్టీల్ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్న కార్మికుడు. పరిశ్రమలోనే నివాసముండే వాడు. పరిశ్రమ యాజమాన్యం ఒత్తిడి వల్ల మనస్తాపం చెంది ఉరి వేసుకున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement