Saturday, May 4, 2024

Sangareddy: కందిలో రోడ్డుప్రమాదం : ఇద్దరు మృతి

ఓ రోడ్డుప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి పరిధిలోని కంది గ్రామం వద్ద కింగ్స్ దాబా దగ్గర బైక్ ను ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే తనువు చాలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement