Saturday, April 27, 2024

ఏడుపాయ‌ల‌లో క‌రోనా క‌ల్లోలం – యుద్ద‌ప్రాతిపాదిక‌న సిబ్బందికి ప‌రీక్ష‌లు..

ఏడుపాయ‌లు – ఏడు పాయ‌ల‌ వన దుర్గాభవాని అమ్మ‌వారి ఉత్స‌వాలు ఇటీవ‌లే ఘ‌నంగా నిర్వ‌హించారు..ఈ నేప‌థ్యంలో ఆల‌య ఈవోకి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా పాజిటివ్ గా నిర్ధార‌ణైంది.. దీంతో అధికారులు అప్ర‌మ‌త్తమ‌య్యారు.. వారం రోజుల పాటు అమ్మ‌వారి ద‌ర్శ‌నాలు నిలిపివేశారు.. య‌ద్ద‌ప్రాతిప‌దిక‌న ఆల‌య సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. అలాగే అల‌య సిబ్బంది కుటంబీకులు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని అధికారులు కోరారు…ఆల‌యానికి చెందిన సిబ్బంది ఐసోలేష‌న్ లో ఉండాల‌ని సూచించారు.. ఇటీవ‌ల ఆల‌య ద‌ర్శ‌నానికి వ‌చ్చిన భ‌క్తులు స‌మీపంలోని ఆరోగ్య కేంద్రాల‌లో క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని జిల్లా యంత్రాంగం కోరింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement