Thursday, May 9, 2024

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం …

జగదేవపూర్: జగదేవపూర్ మండలంలోని బిజీ వెంకటాపూర్ గ్రామనికి చెందిన సోనుకామిలే యాదగిరి (70) ఈరోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందాడు , విషయం తెలుసుకున్న గ్రామ నాయకులు ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు, గ్రామ సర్పంచ్ మంజుల రమేష్ 3000 /- రూపాయలు, ఉపసర్పంచ్ శ్రీకాంత్ 2000/-, మండల బీసీ విభాగం అధ్యక్షులు పరమేశ్వర్ ముదిరాజ్ 2000/- రూపాయలు ఆర్దిక సహాయం అందజేసి ఆ కుటుంబానికి అండగా నిలిచారు, ఈ కార్యక్రమంలో గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement