Sunday, May 19, 2024

మ‌హాశివరాత్రి వేడుక‌లు … జ‌గ‌న్ కు ఘ‌న స్వాగ‌తం..

గుడివాడ ఎన్.టి.ఆర్ మున్సిపల్ స్టేడియం లో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) ,రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని),యంపీ వి.బాలసౌరి,ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం,ఎమ్మెల్యేలు కైలే అనిల్ కుమార్, దూలం నాగేశ్వరరావు,తెలుగు భాష అభివృద్ధి సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్,జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్, ఎస్పీ రవీంద్రబాబు, జేసీ కె.మాధవిలత తదితరులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement