Wednesday, May 8, 2024

వాహన తనిఖీల్లో పట్టుబడ్డ మావోయిస్టు కొరియర్లు.. పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రి స్వాధీనం

మావోయిస్టు పార్టీకి కొరియర్లుగా వ్యవహరిస్తున్న అయిదుగురు వ్యక్తులను పోలీసులు ఇవ్వాల అరెస్టు చేశారు. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో వారిని పట్టుకున్నారు. రేణికుంట టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకప్ చేస్తుండగా అనుమానస్పదంగా కనిపించడంతో రెండు వాహానాల్లో వెళ్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా, వీరి నుంచి రూ. 1.45 లక్షల నగదు, 14 బాక్స్ ల డిటోనేటర్లు, నాలుగు మొబైల్ లు, రెండు వాహనాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు కరీంనగర్​ పోలీస్​ కమిషనర్​ సత్యనారాయణ వెల్లడించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement