Wednesday, May 8, 2024

పెద్దమందడిలో ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవం

పెద్దమందడి : పెద్దమందడి మండల కేంద్రంలోని సోమవారం చెన్నకేశవ స్వామి ఆలయం ఆవరణంలోని ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం కార్యక్రమంలోని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. చెన్నకేశవ స్వామికి ధ్వజస్తంభం మహోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దమందడిలో పండగ వాతావరణం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షులు జగదీశ్వర్రెడ్డి. జెడ్పిటిసి రఘుపతి సింగల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సింగల్ విండో అధ్యక్షులు సత్య రెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, స్థానిక సర్పంచ్ వెంకటస్వామి, పల్లె సత్యనారాయణ, పుల్లన్న యాదవ్, ఉప సర్పంచ్ రామచంద్రయ్య, సింగల్ విండో డైరెక్టర్ నరేష్, రాధాకృష్ణ, లోకేష్, ప్రవీణ్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, చైనా పతి, మాజీ ఎంపీపీ మన్యపు రెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement