Friday, May 3, 2024

అరెస్టులు జగన్ పిరికితనానికి నిదర్శనం : చంద్రబాబు

టీడీపీ నేతల హౌస్ అరెస్టులు జగన్ పిరికితనానికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన మాట్లాడుతూ… చలో నర్సీపట్నం వెళ్తున్న టీడీపీ నేతఅ అరెస్టులు దారుణమన్నారు. టీడీపీ, బీసీ నేతలపై జగన్ కక్ష్య సాధిస్తున్నారన్నారు. కోర్టు నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇడుపులపాయలో 600 ఎకరాల దళితుల భూమిని వైఎస్ కుటుంబం కబ్జా చేసిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement