Wednesday, May 15, 2024

చెక్కును అందిస్తున్న మంత్రి..

మహబూబ్‌నగర్‌ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి చేతుల మీదుగా సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అడ్డాకుల మండల పరిధిలోని బలీదుపల్లి గ్రామానికి చెందిన నడిమింటి అంజమ్మకు అందజేశారు. ఆరోగ్య పరంగా అనారోగ్యానికి గురై ఆపరేషన్‌ కావడంతో సిఎం రిలీఫ్‌ నుండి రూ..20వేలు అందజేశారు. సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పద్మ , నర్సింహ , టిఆర్‌ఎస్‌ నాయకులు శ్రీధర్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement