Friday, July 26, 2024

TS : ఓటుహ‌క్కును స్వేచ్చ‌గా వినియోగించుకోవాలి…డీకే అరుణ

మహబూబ్ నగర్,మే 13 (ప్రభ న్యూస్): పాల‌మూరు బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి డీకే అరుణ త‌న ఓటు హ‌క్కును వినియోగించున్నారు. మహబూబ్‌న‌గర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో గల బూత్ నెంబర్ 113 లో ప్రజలతో పాటు క్యూలైన్లో నిలబడి డీకే అరుణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

తెలంగాణలో బిజెపి పెద్ద ఎత్తున 12 నుండి 15 స్థానాలు గెలుచుకుంటుందని, ప్రజలంతా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement