Saturday, April 27, 2024

మంత్రి పువ్వాడ అజయ్ కి కరోనా

ఖమ్మం – మంత్రి పువ్వాడ అజయ్ కరోనా భారీన పడ్డారు. నేడు జరిగిన కరోనా టెస్ట్ లో పాజిటివ్ గా తేలింది దీంతో ఆయన ఇసోలేషన్ ఉండి చికిత్స తీసుకుంటున్నారు గత వారం రోజులుగా తనను కలిసిన వారు కరోనా టెస్ట్ చేయించుకోవాలనీ ట్విట్టర్ ద్వారా కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement