Monday, May 13, 2024

ఎల్లమ్మ తల్లి ప్రజలందరిని చల్లగా చూడాలి

నియోజకవర్గ ప్రజలందరిని ఎల్లమ్మ తల్లి చల్లగా చూడాలని వేడుకున్నట్లు పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సుల్తానాబాద్ పట్టణంలో గౌడ కులస్తులు నిర్వహించిన ఎల్లమ్మ పట్నాల కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలోమున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత-రమేష్, మార్కెట్ ఛైర్మెన్ బుర్ర శ్రీనివాస్,అజయ్,గడ్డం అంజయ్య, మంద కిషన్, కొయ్యడ రమేష్, కరుణాకర్,తిరుపతి,రాములు, శ్రీనివాస్, కృష్ణ,ఖాళీ చరణ్,గౌడ కులస్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement