Thursday, May 16, 2024

సీఎం..మంత్రి కోలుకోవాలని పూజలు..

ఎల్లారెడ్డిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కరోనా నుండి కోలుకోవాలని ఎల్లారెడ్డిపేట మండల టీఆర్ ఎస్‌ నాయకులు గొల్లపల్లి గీతమందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పేర్లపై అర్చన చేయించారు. ఈ కార్యక్రమంలో టీఆరెఎస్‌ జిల్లా ఇంచార్జ్‌ తోట ఆగయ్య, జెడ్పిటిసి చీటి లక్ష్మణ్‌ రావు, టీఆరెఎస్‌ మండల అధ్యక్షులు వరుస కృష్ణహరి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొండ రమేష్‌ గౌడ్‌, రైతు బంధు మండల అధ్యక్షులు రాధారపు శంకర్‌, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షులు కొండపురం బాల్‌రెడ్డి, ఎంపిటిసి ఇల్లందుల గీతాంజలి, ఎంపిపి కదిరే భాస్కర్‌, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ముత్యాల శేఖర్‌, సింగారం దేవరాజు, తడుకల దేవరాజు, రాజిరెడ్డి, కిష్టయ్య నాయకులు ఇల్లందుల శ్రీనివాస్‌ రెడ్డి, పిల్లి కిషన్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement