Wednesday, May 22, 2024

“మిస్టర్ ఛాయ్ డ్యూడ్ “ను ప్రారంభించిన ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా

హైదరాబాద్ లోని నాగోల్ ఎక్స్ రోడ్ లో ఈరోజు ఉదయం నూతనంగా ఏర్పాటు చేసిన మిస్టర్ ఛాయ్ డ్యూడ్ కాఫీ, టీ, మిల్క్ షేక్ (టీ స్టాల్) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా … విచ్చేసి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా వారిని శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. మిస్టర్ ఛాయ్ డ్యూడ్ టీ స్టాల్ యజమాని సాయిరామ్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement