Saturday, May 18, 2024

Breaking : ఇంద్ర‌కీలాద్రిపై చంద్ర‌బాబు- పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్ర‌త్యేక పూజలు

పుట్టినరోజు సందర్భంగా పై కి చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..కాగా చంద్రబాబు వెంట తరలివచ్చారు ఎంపీలు కేశినేని నాని, కనకమేడల ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమ, బుద్ధా వెంకన్న.చంద్రబాబుకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ఈవో బ్రమరాంబ.అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు చంద్రబాబు. వేద ఆశీర్వచనం అందించారు వైదిక కమిటీ సభ్యులు.దర్శనానంతరం అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు ఆలయ ఈవో డి.భ్రమరాంబ.

Advertisement

తాజా వార్తలు

Advertisement