Sunday, May 5, 2024

HYD : భీఫాం అందుకున్న రాజేంద్రనగర్ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్

రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కస్తూరి నరేందర్ భీఫాం అందుకున్నారు. ఏఐసిసి ఇన్చార్జ్ రోహిత్ చౌదరి ఆయ‌న భీఫాంను అంద‌జేశారు. త‌న‌కు అవ‌కాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని రాజేంద్రన‌గ‌ర్ గెలిచి తీరుతాన‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement