Wednesday, May 15, 2024

HYD | సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న జైపాల్.. గాంధీభవన్​లో నిరసన కార్యక్రమం

భారతీయ జనతాపార్టీ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జైపాల్​ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. కాంగ్రెస్​ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీపై బీజేపీ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, రాజకీయ కక్షసాధింపు చర్యలకు నిరసనగా గాంధీభవన్ లో ఇవ్వాల (బుధవారం) సత్యగ్రహ మౌనదీక్ష చేపట్టారు. ఇప్పటికైనా రాహుల్ గాంధీపై కక్షసాదింపు మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పోచయ్య, సూర్య రాథోడ్, రాము తదితరులు పాల్గొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement