Thursday, May 16, 2024

ఆసుపత్రిలపై దృష్టి సారించని ప్రభుత్వం..

జవహర్‌నగర్‌ : ఒక వైపు కరోనా కోరలు చాస్తూ దేశాన్ని వణికిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం హాస్పటల్స్ లో కనీస సౌకర్యాలపై దృష్టి సారించడం లేదని జవహర్‌ నగర్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షులు బి. ప్రసాద్‌ గౌడ్‌ మండిపడ్డారు. జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ పరిధిలో ఆంధ్రప్రభతో ఆయన మాట్లాడుతూ ఒక వైపు కరోనా కొరలు చాస్తూ దేశాన్ని వణికిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రిలలో దృష్టి సారించడం లేదని అన్నారు. శానిటేజేషన్‌ విషయానికి వస్తే పంచాయతీ సిబ్బంది తప్ప ఆదనంగా సిబ్బందిని నియమించక పోవడంతో.. ఉన్న సిబ్బందిపై పని భారం అధికమవుతుందని అన్నారు. ప్రజలు భయందోళనలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుండి అవగాహాన కల్పించాలని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement