Monday, July 22, 2024

AP : టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్లకు అస్వస్థత

కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు అస్వస్థతకు గురైయ్యారు. హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ రమేష్ ఆసుపత్రికి కొనకళ్లను కుటుంబ సభ్యులు తరలించారు. ప్రస్తుతం కొనకళ్ల నారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని వారు కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement