Monday, April 29, 2024

గో గ‌ర్జ‌న స‌భ ప్రాంగ‌ణంలో అగ్నిప్ర‌మాదం..

హైదరాబాద్‌ : యుగ తులసి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో తలపెట్టిన గో మహాగర్జన సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. గో మహాగర్జన సభ వేదికపై అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ స‌ర్క్యూట్ తో సభా వేదికపై గడ్డితో అలంకరించిన గుడారాలు దగ్ధమయ్యాయి. మంట‌లు చెల‌రెగిన వెంట‌నే అక్క‌డి సిబ్బంది అప్ర‌మ‌త్త‌మై మంట‌ల‌ను అదుపు చేశారు.. దీంతో పెద్ద ప్ర‌మాదం తప్పింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement