Thursday, May 9, 2024

రైతుబీమా చెక్కు..

గద్వాల : జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేటిదొడ్డి మండలం మల్లపురం గ్రామానికి చెందిన కీ.శే. హరిజన చిలకప్ప కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి చేతుల మీదుగా రైతుబీమా రూ. 5 లక్షల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లపురం సర్పంచ్‌ తిరుమలేష్‌ , ఎంపిటిసి తిమ్మప్ప , తెరాస పార్టీ వి.నర్సింహులు , హెచ్‌. నర్సింలు , గోవింద్‌ , కరెప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement