Friday, April 26, 2024

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన దూదిమెట్ల బాలరాజు యాదవ్

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తిలో జిల్లా పశు వైద్య కార్యాలయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ హరితహారం మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా జేడీ డాక్టర్ రమేశ్, టౌన్ సిఐ సైదులు, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement